అమరావతి: అయోధ్య భవ్య రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తమ పార్టీ నేతలు హాజరుకావడం లేదని కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది.. జనవరి 22వ తేదీన ఆలయ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని సోనియాగాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానాలు అందాయి.. అయితే అయోధ్య పేరుతో బీజెపీ రాజకీయాలు చేస్తొందని,,అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని లేఖలో స్పష్టం చేసింది.. రామ మందిర ప్రాణప్రతిష్టకు సంబంధించిన ఆహ్వానాన్ని ఈ నేతలు తిరస్కరించారు..జనవరి 22న జరగనున్న రామమందిరప్రాణ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ , యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో సహా 6 వేల మందికి పైగా ఆలయ ట్రస్ట్ నిర్వహకులు ఆహ్వానాలు పంపారు.. అయితే, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరితో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు..అలాగే సీపీఐ (ఎం) నేత సీతారాం ఏచూరి కూడా ఆహ్వానాన్ని తిరస్కరించారు.
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.