అమరావతి: ఒక వ్యక్తి (అమె లేక అతడు) రెండు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు అయి వుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ హెచ్చరించారు.. 2024 సార్వత్రిక (పార్లమెంట్, అసెంబ్లీ) ఎన్నికలకు సంబంధించిన తొలి సమావేశాన్ని బుధవారం విజయవాడలో నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై (రాజకీయపార్టీలు,,అధికారులు) అందరితో సమావేశాలు నిర్వహించామన్నారు..రాబోయే ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకొవడం జరుగుతుందన్నారు..రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని,, ఓటరు జాబితాలో తొలగింపులు, చేర్పులు విషయంలో చర్యలు తీసుకోవాలని సదరు పార్టీలు కోరాయని తెలిపారు..ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని,, వారిలో పురుషులు 1.99 కోట్లు, మహిళలు 2.07 కోట్లు మంది ఉన్నారని చెప్పారు..SSR విడుదలకు ముందు ఎక్కడైనా ఓటర్ గా నమోదు చేసుకోవచ్చని సూచించారు.. ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.