అమరావతి: అంతరిక్షంలోకి వ్యోమగాముల్నిపంపేందుకు ఇస్రో గగన్ యాన్ ప్రాజెక్టును చేపట్టింది.. ప్రాజెక్టులో కీలకమైన క్రూ మాడ్యూల్ పరిక్షించేందుకు ఇస్రో సిద్దమైంది.. వ్యోమగాములను నింగిలోకి వెళ్లి తిరిగి భూమిపైకి చేర్చే క్రూ మాడ్యూల్ ఇది.. గగన్ యాన్ మిషన్ కు చెందిన టెస్ట్ వెహికల్ Abort Mission-1 (TV-D1) శాస్త్రవేత్తలు రూపొందించారు.. పీడనం లేనటువంటి క్రూ మాడ్యూల్లో వ్యోమగాములు నింగిలోకి వెళ్తారు..(TV-D1) మాడ్యూల్ నిర్మాణం తుది దశలో ఉందని,,ఈ మాడ్యూల్ 17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత అబార్ట్ సీక్వెన్స్ లో భాగంగా మళ్లీ భూమి మీదకు వస్తుందని ఇస్రో వర్గాలు తెలిపాయి..పారాచూట్ల సాయంతో శ్రీహరికోట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర ప్రాంతంలో ఆ మాడ్యూల్ ల్యాండ్ కానున్నది.. బెంగుళూరులోని ఇస్రో సెంటర్ లో క్రూ మాడ్యూల్ పరిక్షలు నిర్వహించారు..ప్రస్తుతం శ్రీహరికోటలో తుది పరిక్షలకు శాస్త్రవేత్తలు సిద్దమౌతున్నారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.