అమరావతి: సినిమా పరిశ్రమలో వర్ధమన హిరోయిన్ ఆకస్మికంగా మృతి చెందింది.. బాలీవుడ్లో ఈ తీవ్ర విషాదం సంఘటన చొటుచేసుకుంది..నటి సుహాని భట్నాగర్ (19) ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతూ శనివారం మధ్యహ్నం మరణించింది.. అమీర్ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ సినిమాలో సుహాని భట్నాగర్,, బాలనటి బబితా ఫోగట్గా నటించింది.. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఉన్న ఈ నటి మందుల రియాక్షన్ వల్ల మరణించినట్లు సమాచారం..సుహానీ భట్నాగర్ ఒక ప్రమాదంలో ఆమె కాలు విరిగింది.. గాయం సమయంలో ఆమె తీసుకున్న పెయిన్కిల్లర్స్ ఆమె శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించడతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను సృష్టించింది..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.