అమరావతి: తమిళనాడులోని జిల్లాలోని తిరుమనూరు ప్రాంతంలోని యాజ్ ఫైర్వర్క్స్ వద్ద ఘోర విషాద సంఘటన జరిగింది..బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో శనివారంనాడు భారీ పేలుడు సంభవించడంతో 9 మంది దుర్మరణం పాలయ్యారు.. పలువురు గాయపడ్డారు..సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాక సిబ్బంది,, పోలీసు బృందాలు వెంటనే సంఘటన స్థలంకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు..క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు..ఈ ప్రమాదంలో 7 అక్కడికక్కడే మరణించగా,, 2 ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్టు పోలీసులు తెలిపారు.. పేలుడు ధాటికి నాలుగు భవంతులు,, బాణసంచా ఫ్యాక్టరీ కుప్పకూలిందని తెలిపారు.. విజయ్ అనే స్థానికుడు ఈ ఫ్యాక్టరీని నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు..ఫ్యాక్టరీలోని కెమికల్ మిక్సింగ్ రూమ్లో పేలుడు సంభవించినట్టు ప్రాథమిక సమాచారంతో తెలుస్తోందన్నారు..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.