అమరావతి: దేశంలో ఎక్కవ శాతం మంది ఉపయోగిస్తున్న గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యాప్ల సంస్థలకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక ఆదేశాలు ఇచ్చింది.. డిసెంబర్ 31వ తేది నాటికి సంవత్సరం నుంచి లావాదేవీలు నిర్వహించిని UPI ఐడీలను డీయాక్టివేట్ చేయాలని ఆదేశించింది…కొంత మంది బ్యాంకు అకౌంట్లతో లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ల స్థానంలో కొత్త సిమ్లను తీసుకుంటున్నారని,,సదరు పాత నంబర్లను 3 నెలల తరువాత టెలికాం కంపెనీలు కొత్త వాళ్లకు కేటాయించినప్పుడు నగదు బదిలీ సమస్యలు వస్తున్నాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ గుర్తించింది.. ఈ సమస్యను పరిష్కారించేందుకు వీలుగా చెల్లింపు యాప్లు ఇన్యాక్టివ్ UPI ఐడీలను తొలగిస్తే అక్రమ నగదు బదిలీలు నిరోధించడం తేలిక అవుతుందని పేర్కొంది..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.