నెల్లూరు: 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే అంశంపై కేంద్ర యువజన వ్యవహారాలు,క్రీడ మంత్రిత్వ శాఖ,, నెహ్రూ యువ కేంద్ర నెల్లూరు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వకృత్వ పోటీలు నిర్వహించడం జరిగిందని జిల్లా యువజన అధికారి మహేంద్రరెడ్డి తెలిపారు..బుధవారం అయన మాట్లాడుతూ వకృత్వ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు.. మొదటి స్థాయిలో అగస్త్య నిలిచారని,,ఇతన్ని రాష్ట్రస్థాయిలో జరుగు వక్రత పోటీలకు పంపడం జరుగుతుందన్నారు.. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో మొదటి విజేతకు లక్ష రూపాయలు, ద్వితీయ స్థానానికి 50 వేల రూపాయలు, తృతీయ స్థానాలలో ఇద్దరికీ 25 వేలు చొప్పున బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.