రచ్చ,రచ్చ్గగా మారిన కౌన్సిల్ సమావేశం..
నెల్లూరు: ప్రజల సమస్యలపై చర్చించి,సమస్యల పరిష్కరం దిశగా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు చేపట్టాల్సిన కౌన్సిల్ సమావేశంలో, రాజకీయ దురుద్దేశ్యంతో కౌన్సిల్ సమావేశం జరగనివ్వలేదని మేయర్ స్రవంతి అరోపించారు. సోమవారం జరిగిన నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఆర్దతరంగా వాయిదా పడింది..తనకు జరిగిన అవమానంపై మేయర్ 4వ పట్టణ పోలీసు స్టేషన్ లో కార్పొరేటర్లపై ఫిర్యాదు చేసింది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.