అమరావతి: వైఎస్ వివేక హత్య కేసులో అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది..అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది..దీంతో అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు సీబీఐకి లైన్ క్లియర్ అయింది..అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు అసాధారణమైన ఉత్తర్వులు జారీ చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది..హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తునకు నష్టం కలిగిస్తాయని వ్యాఖ్యనించింది..సీబీఐ దర్యాప్తు గడువును సుప్రీంకోర్టు రెండు నెలలు పొడిగించింది..గతంలో సుప్రీంకోర్టు ఏప్రిల్ 30 వరకు సీబీఐ విచారణ గడువు ఇచ్చింది..
నిందితులను దర్యాప్తు చేసే సమయంలో సదరు వ్యక్తికి రాతపూర్వక, ప్రింట్ రూపంలో ప్రశ్నలు ఉండాలని చెప్పడానికి ఎటువంటి అధికారం లేదని స్పష్టం చేసింది..హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తుకు తీవ్ర నష్టం కలిగిస్తాయని చెప్పారు. సునీత పిటిషన్ పై సీజేఐ ధర్మాసనం సుదీర్ఘమైన తీర్పును ఇచ్చింది..హైకోర్టు ఆదేశాలు తప్పుడు సంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది..
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.