అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది..హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, అక్టోబర్ 4వ తేది వరకు లోకేష్ ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలిస్తూ,ఉత్తర్వులు జారీ చేసింది..ముందస్తూ బెయిల్ కావాలని న్యాయమూర్తిని లోకేశ్ తరఫు న్యాయవాదులు కోరారు..ఈ కేసులో ప్రభుత్వ తరఫున ఏజీ శ్రీరాం వాదిస్తూ, లోకేశ్ ను అరెస్ట్ చేయాలని అనుకుంటే ఇప్పటికే అరెస్ట్ చేసే వారిమని తెలిపారు..ఈ స్కాంలో చంద్రబాబు నాయుడు ప్రధాన నిందితుడని,, ఆయన కుటుంబ సభ్యులు లబ్ధి పొందారని వివరించారు.. అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచామని తెలిపారు..
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.