అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల డెవలప్ మెంట్ నిధుల దుర్వనియోగం కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది.. సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన విషయం విదితమే..చంద్రబాబు పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు వినాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్(Caveat Petition) దాఖలు చేసింది..తన అరెస్ట్ చెల్లదని చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.. హైకోర్టు దీన్ని కొట్టివేయడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు..సుప్రీంకోర్టు కంప్యూటర్ జనరేటడ్ లిస్ట్ లో అక్టోబర్ 6వ తేదీన విచారణ జరగనుంది అని ఉంది..అయితే బుధవారం విచారణ సమయంలో కేసును అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీజేఐ తెలిపారు..దీంతో విచారణ 3న జరుగుతుందా? లేక 6న ఉంటుందా? అన్న దానిపై ఉహగానలు కొనసాగుతోన్నాయి.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.