అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో TRS (BRS) MLC కవితను ED అధికారులు అరెస్ట్ చేశారు..శుక్రవారం హైదరాబాద్, బంజారాహిల్స్ లోని కవిత ఇంట్లికి చేరుకున్న ఐటీ,,ED అధికారులు,, సెర్చ్ వారెంట్ తోపాటు అరెస్ట్ వారెంట్ను కవితకు అందించారు..కవిత ఇంట్లో గంటల తరబడి సోదాలు నిర్వహించారు..అనంతరం ED అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు..శుక్రవారం సాయంత్రం 5:20 గంటలకు PML యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్లు ED అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుతో అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు..ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారుల బృందం 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు చేసినట్లు సమాచారం..కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది..కవిత రెండు ఫోన్లను అధికారులు సీజ్ చేసి,,ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్లు తెలుస్తొంది..కవితను 8.45 గంటలకు విమానంలో ఢిల్లీకి తీసుకున్న వెళ్లనున్నారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.