నెల్లూరు: జిల్లాలో ఉద్యాన పంటలను మరింతగా ప్రోత్సహించి రైతులకు సుస్థిరమైన ఆదాయం అందేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను( ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్) అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు..గురువారం కోవూరు మండలం, లేగుంటపాడులోని ప్రగతి యువ కేంద్రం రైతు ఉత్పత్తిదారుల సంఘం కేంద్రాన్నికలెక్టర్,వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ తో కలసి సందర్శించారు.ఈ సంధర్భంగా ప్రగతి యువ కేంద్రం రైతు ఉత్పత్తిదారుల సంఘంలో అమలు అవుతున్న కార్యకలాపాలను, వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్ సదుపాయాలు తదితర విషయాల గురించి జిల్లా కలెక్టర్ సంఘం సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో ఉద్యాన పంటలను, దాని అనుబంధ రంగాలను మరింతగా ప్రోత్సహించే విధంగా కన్వర్జెన్సీ మోడ్ లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ను ఏర్పాటు చేసి రైతులకు సుస్థిరమైన ఆదాయం అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదన్నారు.
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
This website uses cookies.