విజేత జట్టుకు..343కోట్లు..
అమరావతి: ఫిఫా వరల్డ్ కప్ 2022 ఖతర్ వేదికగా కొన్ని గంటల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది.ఖతర్ అతిధ్యంలో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు 32 టీమ్స్,64 మ్యాచ్స్ తో ఫిఫా వరల్డ్ కప్ 2022 జరగనుంది. ఖతర్- ఈక్వెడార్ జట్ల మధ్య మ్యాచ్ తో వరల్డ్ కప్ ప్రారంభం కానున్నది.ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొనే ప్రతి జట్టుకు ప్రైజ్ మనీ దక్కుతుంది..
ఫిఫా వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన జట్టుకు 42 మిలియన్ డాలర్లు (343 కోట్లు),,రన్నరప్గా నిలిచిన జట్టుకు 30 మిలియన్ డాలర్లు(245కోట్లు) థర్డ్ ప్లేస్ నిలిచిన జట్టుకు 27 మిలియన్ డాలర్లు(220),,ఫోర్త్ ప్లేస్ నిలిచిన జట్టుకు 25 మిలియన్ డాలర్లు(204 కోట్లు) దక్కుతాయి. ఓడిన ట్సీమ్స్ కు:- 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు నిలిచిన జట్లకు రూ.138 కోట్లు,, 9వ స్థానం నుంచి 16వ స్థానాలను దక్కించుకున్న జట్లకు రూ.105 కోట్లు,, 17వ స్థానం నుంచి 32వ స్థానం వరకు నిలిచిన జట్టుకు రూ.73 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనున్నాయి.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.