ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి..
తిరుపతి: ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో తమిళనాడుకు చెందిన 5 మంది అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి దాదాపు 4.49 కోట్ల రుపాయుల విలువగల ఎర్ర చందనం, 2 కార్లు స్వాదీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పి పి.పరమేశ్వర రెడ్డి చెప్పారు.సోమవారం తిరుపతి పోలీసు పెరేడ్ మైదానం నిర్వహించిన మీడియా సమావేశలో అయన మాట్లాడుతూ సుమారు 5,388 Kg ల 275 ఎర్ర చందనం దుంగలు, ముక్కలు, పొడి అలాగే రూ.18,00,000 విలువ గల రెండు కార్లు, నగదు 3200/- రూపాయలు, 6 సెల్ ఫోన్స్ ఉన్నాయన్నారు.. విశ్వనీయమైన సమాచారం అందడంతో NH-16 జాతీయ రహదారిపై పెద్ద పన్నంగాడు ఆంధ్ర బార్డర్ చెక్ పోస్ట్ వద్ద సూళ్లూరుపేట సిఐ మధుబాబు, తడ ఎస్ఐ శ్రీనివాస రెడ్డి, సూళ్లూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడు,,తడ, సూళ్ళురుపేట పొలీస్ స్టేషన్ ల సిబ్బంది మాటువేసి స్మగ్లర్లను అరెస్టు చేశారన్నారు.. పట్టుబడిన ముద్దయిలందరూ తమిళనాడుకు చెందినవారన్నారు.. A1.మురుగన్ ఇదివరకే PD-ACT క్రింద జైలు శిక్షను అనుభవించి, జూన్ నెలలో విడుదల అయ్యాడు..అయినప్పటికీ మళ్ళి ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతుండని తెలిపారు..
అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలు ఇలా వున్నాయి..1. మురుగన్ @ మురుగానంద్, తండ్రి: పాలయన్, వయస్సు:42 సం’లు, షోళవరం, చెన్నై, తమిళనాడు. (ఎర్ర చదనం రవాణాదారుడు)..2. హేమంత్ కుమార్ @ రాజ @ హరి, తండ్రి: కుప్పుస్వామి, వయస్సు:37 సం’లు, పల్లవరం, చెన్నై, తమిళనాడు. (ఎర్ర చదనం అమ్మే మధ్యవర్తి)..3. రవి, తండ్రి: సురేష్, వయస్సు:31 సం’లు, మనివాక్కం, చెన్నై, తమిళనాడు.( డ్రైవర్ & వర్కర్).. 4. విమల్, తండ్రి: రాజేంద్రన్, వయస్సు:32 సం’లు, షోళవరం, చెన్నై, తమిళనాడు. ( డ్రైవర్ & వర్కర్)..5. సురేందర్, తండ్రి: గుణశేఖర్, వయస్సు:33 సం’లు, షోళవరం, చెన్నై, తమిళనాడు. ( డ్రైవర్ & వర్కర్).. పట్టుపడిన ముద్దాయిలందరిపై PD-ACT ప్రయోగిస్తామన్నారు.. ఈ దాడుల్లో తడ, సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారని వెల్లడించారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.