అమరావతి: తెలుగు ముద్దుబిడ్డ అయిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కేంద్రం ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది.. పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్,,దేశానికి హరిత విప్లవంలో మార్గనిర్ధేశ చేసిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా శుక్రవారం భారత రత్న అవార్డును ప్రకటించంది..పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు.. పీవీ ఓ మేధావి,, రాజనీతజ్ఞుడు అని తన ఎక్స్ అకౌంట్లో మోదీ పేర్కొన్నారు..విభిన్న హోదాల్లో నర్సింహారావు పనిచేసినట్లు వెల్లడించారు.. మరో మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటించి తమ ప్రభుత్వం గౌరవించిందన్నారు..అలాగే రైతుల సంక్షేమం కోసం ఎం.ఎస్. స్వామినాథన్ తన జీవితాన్ని అంకితం చేశారన్నారని,,అలాగే అరుదైన శాస్త్రవేత్త కూడా భారతరత్న ప్రకటించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.