అమరావతి: గత శనివారం ఇజ్రాయెల్ పై హమాస్ మొదలు పెట్టిన మారణహోమంలో వేలాది మంది ఇజ్రాయిల్ ప్రజల్ని దారుణంగా చంపేస్తోంది..కిబుజిమ్ లో హమాస్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టిస్తూ మహిళలు,, చిన్నారులు,, పసిపిల్లలు,, వృద్ధుల్ని అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు..ఇస్లామిక్ ఉగ్రవాదుల తరహాలో హమాస్ తీవ్రవాదులు కిబుజిమ్ లో దాదాపు 40 మంది చిన్నారుల్ని అతి కిరాతకంగా నికివేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు(IDF) పేర్కొన్నాయి.. పసి పిల్లలను చంపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, హమాస్ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని తొలుత తము భావించలేదని,,అయితే ప్రత్యక్ష్య సాక్ష్యులు తెలిపిన వివరాలు చుస్తూంటే భయానకంగా ఉన్నట్లు ఐడీఎఫ్ ప్రతినిధి జోనాథన్ కన్ రికస్ మీడియాకు తెలిపారు..మహిళలు, చిన్నారుల చేతులకు సంకెళ్లు వేసి నరికివేస్తున్నారని ఆయన అన్నారు..హమాస్ క్రూరత్వానికి ప్రపంచానికి తెలియచేసేందుకు కిబుజిమ్ ప్రాంతానికి అంతర్జాతీయ జర్నలిస్టులను తీసుకుని వచ్చినట్లు తెలిపారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.