పసిపిల్లలను,ఆడవారిని దారుణంగా చంపేస్తున్న హమాస్- జోనాథన్
అమరావతి: గత శనివారం ఇజ్రాయెల్ పై హమాస్ మొదలు పెట్టిన మారణహోమంలో వేలాది మంది ఇజ్రాయిల్ ప్రజల్ని దారుణంగా చంపేస్తోంది..కిబుజిమ్ లో హమాస్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టిస్తూ మహిళలు,, చిన్నారులు,, పసిపిల్లలు,, వృద్ధుల్ని అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు..ఇస్లామిక్ ఉగ్రవాదుల తరహాలో హమాస్ తీవ్రవాదులు కిబుజిమ్ లో దాదాపు 40 మంది చిన్నారుల్ని అతి కిరాతకంగా నికివేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు(IDF) పేర్కొన్నాయి.. పసి పిల్లలను చంపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, హమాస్ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని తొలుత తము భావించలేదని,,అయితే ప్రత్యక్ష్య సాక్ష్యులు తెలిపిన వివరాలు చుస్తూంటే భయానకంగా ఉన్నట్లు ఐడీఎఫ్ ప్రతినిధి జోనాథన్ కన్ రికస్ మీడియాకు తెలిపారు..మహిళలు, చిన్నారుల చేతులకు సంకెళ్లు వేసి నరికివేస్తున్నారని ఆయన అన్నారు..హమాస్ క్రూరత్వానికి ప్రపంచానికి తెలియచేసేందుకు కిబుజిమ్ ప్రాంతానికి అంతర్జాతీయ జర్నలిస్టులను తీసుకుని వచ్చినట్లు తెలిపారు.
40 babies murdered. pic.twitter.com/70rpzI8isP
— Israel ישראל 🇮🇱 (@Israel) October 10, 2023