AMARAVATHI

ప్రాణప్రతిష్ట తరువాత బాలరాముడు పూర్తిగా మారిపోయాడు-శిల్పి అరుణ్

చరిత్మకమైన అవిష్కరణకు ఎంపికయ్యాను..
అమరావతి: రామమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించిన తరువాత బాలరాముడు పూర్తిగా మారిపోయాడు.. బాలరాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నప్పుడు నాకు ఒక రకంగానూ,, ప్రాణప్రతిష్ఠ తరువాత మరో రకంగానూ కనిపించాడని శిల్పి అరుణ్ యోగిరాజ్, అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్ లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాకు వెల్లడించారు..ఈ మార్పు చూసిన తరువాత నేను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను.. ఇది నా పని కాదని నేను భావించాను.. ఇది ఆ ఈశ్వరుడి చమత్కారమో లేక మరే ఇతర కారణమో తెలీదు కానీ…ఇది నిజంగా అద్భుతం అని అరుణ్ యోగిరాజ్ పేర్కొన్నారు.. ఎన్నో ఏళ్లుగా పూర్వీకుల తపస్సు ఫలితమే తాను ఈ చరిత్మకమైన అవిష్కరణకు ఎంపికయ్యానని,, తన భావాలను మాటల్లో వర్ణించలేనని అన్నారు.. రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసేందుకు తనకు 7 నెలల సమయం పట్టిందని,, 7 ఏడు నెలల కాలం తనకు ఛాలెంజింగ్ గా అనిపించిందని తెలిపారు..
కొతులు:- ఒక ఆసక్తికరమైన కథని కూడా అరుణ్ యోగిరాజ్ మీడియాతో పంచుకున్నారు. తాను రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించే సమయంలో కోతులు వచ్చేవని,, అప్పుడు పనిని కొనసాగించడం కాస్త ఇబ్బందిగా ఉండేదన్నారు.. ఆ కోతుల బెడద నుంచి తప్పించుకోవడం కోసం తాము ద్వారాలు ఫిక్స్ చేశామని,, అయినప్పటికీ ఆ కోతులు విడిచిపెట్టలేదని అన్నారు.. అవి అక్కడికొచ్చి తలుపులు కొట్టేవని చెప్పారు.. తాము తలుపులు తెరిచేదాకా అవి కొడుతూనే ఉండేవన్నారు.. చివరికి తాము తలుపులు తీస్తే… అవి విగ్రహాన్ని చూసి వెళ్లిపోయేవన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

7 mins ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

17 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

20 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

21 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

22 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.