AMARAVATHI

ప్రాణప్రతిష్ట తరువాత బాలరాముడు పూర్తిగా మారిపోయాడు-శిల్పి అరుణ్

చరిత్మకమైన అవిష్కరణకు ఎంపికయ్యాను..
అమరావతి: రామమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించిన తరువాత బాలరాముడు పూర్తిగా మారిపోయాడు.. బాలరాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నప్పుడు నాకు ఒక రకంగానూ,, ప్రాణప్రతిష్ఠ తరువాత మరో రకంగానూ కనిపించాడని శిల్పి అరుణ్ యోగిరాజ్, అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్ లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాకు వెల్లడించారు..ఈ మార్పు చూసిన తరువాత నేను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను.. ఇది నా పని కాదని నేను భావించాను.. ఇది ఆ ఈశ్వరుడి చమత్కారమో లేక మరే ఇతర కారణమో తెలీదు కానీ…ఇది నిజంగా అద్భుతం అని అరుణ్ యోగిరాజ్ పేర్కొన్నారు.. ఎన్నో ఏళ్లుగా పూర్వీకుల తపస్సు ఫలితమే తాను ఈ చరిత్మకమైన అవిష్కరణకు ఎంపికయ్యానని,, తన భావాలను మాటల్లో వర్ణించలేనని అన్నారు.. రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసేందుకు తనకు 7 నెలల సమయం పట్టిందని,, 7 ఏడు నెలల కాలం తనకు ఛాలెంజింగ్ గా అనిపించిందని తెలిపారు..
కొతులు:- ఒక ఆసక్తికరమైన కథని కూడా అరుణ్ యోగిరాజ్ మీడియాతో పంచుకున్నారు. తాను రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించే సమయంలో కోతులు వచ్చేవని,, అప్పుడు పనిని కొనసాగించడం కాస్త ఇబ్బందిగా ఉండేదన్నారు.. ఆ కోతుల బెడద నుంచి తప్పించుకోవడం కోసం తాము ద్వారాలు ఫిక్స్ చేశామని,, అయినప్పటికీ ఆ కోతులు విడిచిపెట్టలేదని అన్నారు.. అవి అక్కడికొచ్చి తలుపులు కొట్టేవని చెప్పారు.. తాము తలుపులు తెరిచేదాకా అవి కొడుతూనే ఉండేవన్నారు.. చివరికి తాము తలుపులు తీస్తే… అవి విగ్రహాన్ని చూసి వెళ్లిపోయేవన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 hour ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

2 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

5 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

20 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

1 day ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

This website uses cookies.