అమరావతి: వైఎస్ వివేకనందరెడ్డి హత్య కేసులో అయన పి.ఏ ఎర్ర.గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేస్తూ, మే 5వ తేది లోపు CBI కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది..వైఎస్ వివేక హత్యలో ఎర్ర గంగిరెడ్డి కీలక పాత్ర పోషించారని CBI ఆరోపిస్తూ, గంగిరెడ్డి బయట ఉండటంతో సాక్షులు భయపడుతున్నారని హైకోర్టుకు CBI తెలిపింది..CBI వాదనతో ఏకీభవించిన హైకోర్టు, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేస్తూ పై విధంగా అదేశాలు జారీ చేసింది.. వైఎస్ వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి A1 నిందితుడిగా ఉన్నాడు..వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సాక్షాలు తారుమారు చేసిన కేసులో 2019 మార్చి 28న ఎర్ర గంగిరెడ్డి అరెస్టు అయ్యారు..2019 జూన్ 27వ తేదిన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు..ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టు, తెలంగాణా కోర్టును ఆశ్రయించింది..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.