అమరావతి: ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులు అదును చూసి మందుపాతర పేల్చి,,జవాన్ల ప్రాణాలు బలిగొన్నారు.. బుధవారం దంతేవాడలోని అరన్ పూర్ ప్రాంతంలో జవాన్లు కూంబింగ్ ముగించుకుని మినీ బస్సులో వస్తుండగా IED మందు పాతర పెట్టి పేల్చివేయడంతో 11 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు..మరణించిన జవాన్లను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు(DRG) చెందిన వారిగా గుర్తించారు..అరన్ పూర్ లో మవోయిస్టుల ఉనికి ఉందన్న పక్కా సమాచారంతో డీఆర్జీ బృదం..కూబింగ్ ఆపరేషన్ చేపట్టింది..సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు సంఘటన స్థలనికి చేరుకున్నారు..నక్సలైట్ల కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ మొదలుపెట్టారు..కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాఘేల్తో మాట్లాడారు..అన్నివిధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.