అమరావతి: చంద్రబాబు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది..ఫైబర్ నెట్ కేసు,,అంగళ్లు కేసు,,అమరావతి రింగ్ రోడ్డు కేసులో బెయిల్ ఫిటీషన్స్ కొట్టి వేసింది.దింతో సిల్క్ డెవలెప్ మెంట్ కేసులో బెయిల్ కోసం విజయవాడ ఏసిబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.ఇదే సమయంలో చంద్రబాబున కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడీ కోర్టులో పిటీషన్ వేసింది.ఈ రెండు పిటీషన్స్ పై మధ్యహ్నం నుంచి కోర్టు నిర్ణయం ప్రకటించనున్నది…..సిల్క్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసులో సిఐడీ దాఖలు చేసిన చార్జీ షీటులో మెరిట్స్ ప్రకారం చూస్తే,,,విజయవాడ ఏసిబీ కోర్టు చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించి, సిఐడీ కస్టడీకి ఇచ్చే అవకాశలే ఎక్కువగా వున్నాయి?
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.