అమరావతి: మణిపూర్ లో కొనసాగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో కీలక ప్రకటన చేశారు..చర్చ సజావుగా జరిగేలా సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు..3వ రోజు పార్లమెంటు సభాకార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షలు సభను అడ్డుకోవడంతో సోమవారంనాడు కూడా ఎలాంటి చర్చలు జరగకుండా సభ వాయిదా పడింది..
మణిపూర్ అంశంపై చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను..విపక్షాలు చర్చకు ఎందుకు సుముఖంగా లేరో అర్ధం కావడం లేదు..ముందు సభలో చర్చను జరగనీయండి..అత్యంత సున్నితమైన ఈ అంశంలో వాస్తవం ఏమిటనేది దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హోం మంత్రి అమిత్ షా అన్నారు..
సోమవారం పార్లమెంట్ ఆవరణలో అధికార,, విపక్ష పార్టీలు ప్లకార్డులతో పోటాపోటీగా నిరసనలకు దిగాయి.. పార్లమెంట్ గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ ఎంపీలు ఆందోళన చేస్తూ, బెంగాల్ హింస, రాజస్థాన్ లో మహిళలపై నేరాలపై నిరసన వ్యక్తం చేశారు..ఈ అంశాలపై పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు..ప్రధాని సభకు వచ్చి మణిపూర్ అంశంపై మాట్లాడాల్సిందే అంటూ ప్రతిపక్షలు పట్టుపట్టాయి..
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.