కలెక్టర్, కమిషనర్ కు డెడ్ లైన్..
ఓటర్ వెరిఫికేషన్ లో చేర్పులు, మార్పులు, మరణాలు అన్నీ సరి చేసి నిస్పక్షపాతమైన లిస్ట్ ను విడుదల చేయాలని, అధికారులు స్పందించకపోతే…ఒక వారం చూస్తానని… ఆ తరువాత నేరుగా కోర్టుకి వెళుతానని మాజీ మంత్రి నారాయణ కలెక్టర్, కమిషనర్లను హెచ్ రించారు.మంగళవారం ఓటర్ వెరిఫికేషన్ విషయమై…ఈ రోజు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ను కలవడం జరిగిందని నారాయణ చెప్పారు..ఆ లిస్ట్ లో ఒకటి రెండు కాదని…2263 డబులింగ్ ఉన్నాయన్నారు.అదే విధంగా మూడు వారాల క్రితం కూడా 16 డివిజన్లో 14 పేర్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ 14 మంది ఇప్పుడు ఆ ఇంట్లో లేరని…అయినా వాటిని డిలీట్ చేయలేదన్నారు.ఈనెల 15వ తేదీ వరకు కలెక్టర్, కమిషనర్ లకు డెడ్ లైన్ ఇస్తున్నానని…అలోపలే ఓటర్ వెరిఫికేషన్ లో చేర్పులు, మార్పులు, డెత్లు అన్నీ సరి చేసి నిస్పక్షపాతమైన లిస్ట్ ను విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో… ఆ జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపిస్తానన్నారు. అప్పుడు కూడా అధికారులు స్పందించకపోతే…ఒక వారం చూస్తానని… ఆ తరువాత నేరుగా కోర్టుకి వెళుతానని నారాయణ హెచ్చరించారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.