అమరావతి: అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తే, పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తాము సిద్ధంగా వున్నమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు..బుధవారం పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (PHDCCI)తో సమావేశమైన సందర్బంలో అర్ధిక మంత్రి మాట్లాడుతూ ఈ విషయంలో GST మండలిలో చర్చకు ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని తెలిపారు..భారతదేశ ఆర్థిక వృద్ధి ఇలాగే కొనసాగాలని, ఏ మాత్రం తగ్గకూడదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు..మూల ధన వ్యయానికి వరుసగా గత మూడు-నాలుగు సంవత్సరాల నుంచి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు..దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన వనరులపైన దృష్టి పెట్టామని అన్నారు.. విద్యుత్ తో సహా పలు రంగాల్లో సంస్కరణలు తీసుకురావాలని,, వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నామని నిర్మలమ్మ చెప్పారు..
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
This website uses cookies.