AMARAVATHI

నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి భయం లేదు-చిరంజీవి

హైదరాబాద్: తాను క్యాన్సర్ బారినపడ్డానని, ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్లే తాను బతికాను అని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు..శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు..స్టార్ హాస్పిటల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి భయం లేదని,, ఏఐజీలో కొలనోస్కోపీ చేయించుకొని క్యాన్సర్ నుంచి బయటపడ్డానన్నారు..‘తాను ఆరోగ్యంగా ఉంటానని అనుకుంటానని, రోజు ఎక్సైర్ సైజ్ చేస్తుంటానని, హెల్తీఫుడ్, ఫైబర్ ఫుడ్ తీసుకుంటాను, నాకు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు కాబట్టి నాకు ఏ జబ్బురాదులే అనుకున్నాను తెలిపారు..అలాగే నాకు ఏ చెడు ఆలవాట్లు లేవు… ఎప్పుడో స్నేహితులతో కలసి వైన్ తీసుకుంటాను…స్మోకింగ్ అలవాట్లు లేవు…దింతో ఎలాంటి క్యాన్సర్ రాదు అనుకోవడానికి లేదన్నారు..అలాంటి నేను ఏఐజీ హాస్పిటల్లో క్యాన్సర్స్ కు చికిత్స తీసుకున్నాను అని చెప్పారు.. 45 సంవత్సరాలు దాటిన తరువాత కొలన్ క్యాన్సర్ తో బాధపడ్డాను… స్టేజ్-4 మాత్రమే దీన్ని గుర్తించే అవకాశం ఉంది… ఏఐజీ వెళ్లి డాక్టర్ నాగేశ్వర్ రావును కలిశాను…పరీక్షల్లో పాలిప్స్ బయటపడ్డాయి…వెంటనే చికిత్స చేసి వాటిని తొలగించారు…క్యాన్సర్ పై అవగాహన లేకపోయి ఉన్నా…మనకు రాదులే అని మనపై మనకు నమ్మకం, నిర్లక్ష్య భావన ఉంటే.. ఒకటి రెండు సంవత్సరాల తర్వాత నా పరిస్థితి ఎలా ఉండేదో ఉహించుకుంటే భయం వేసిందన్నారు… అభిమానుల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానన్నారు…హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానన్నారు…క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల కోసం స్టార్ హాస్పిటల్ తో మాట్లాడానన్నారు…జీనోమిక్స్ టెస్టుతో ముందస్తుగానే క్యాన్సర్ ను గుర్తించవచ్చని,,క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తానన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

31 mins ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

60 mins ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

5 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

19 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

1 day ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

This website uses cookies.