అమరావతి: నెల్లూరుజిల్లాలో జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన (కన్ఫర్మడ్) ఐఎఎస్ అధికారి ఇంతియాజ్ అహామ్మద్ ను కర్నూలు ఎంపి అభ్యర్థిగా వైసిపి ఖరారు చేసినట్లు సమాచారం..ప్రస్తుతం అయన సెర్ప్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు..రాజకీయాల్లో ప్రవేశించేందుకు స్వచ్చంద పదవీ విరమణకు ప్రభుత్వ అనుమతిని కోరుతూ ధరఖస్తూ చేశారు..ఇందుకు ప్రభ్వుతం ఇంతియాజ్ VRSను అమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.