AMARAVATHIPOLITICS

కర్నూలు వైసీపీ ఎంపి అభ్యర్థిగా ఇంతియాజ్ అహామ్మద్ ?

అమరావతి: నెల్లూరుజిల్లాలో జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన (కన్ఫర్మడ్) ఐఎఎస్ అధికారి ఇంతియాజ్ అహామ్మద్ ను కర్నూలు ఎంపి అభ్యర్థిగా వైసిపి ఖరారు చేసినట్లు సమాచారం..ప్రస్తుతం అయన సెర్ప్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు..రాజకీయాల్లో ప్రవేశించేందుకు స్వచ్చంద పదవీ విరమణకు ప్రభుత్వ అనుమతిని కోరుతూ ధరఖస్తూ చేశారు..ఇందుకు ప్రభ్వుతం ఇంతియాజ్ VRSను అమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *