అమరావతి: ప్రపంచానికి భారతదేశం యుద్ధసందేశం అందించలేదని,,శాంతి సందేశం బుద్ధుడి ద్వారా అదించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు..గురువారం ఢిల్లీలోని తొలి ప్రపంచ బౌద్ధ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్న సందర్బంలో మాట్లాడుతూ నేడు ప్రపంచం యుద్ధం,,అశాంతితో సతమతం అవుతుందన్నారు..ఈలాంటి పరిస్థితిలను దృష్టిలో వుంచుకునే శతాబ్దాల క్రితం బుద్ధుడు వీటికి శాంతి పథం అనే పరిష్కారం చూపించాడన్నారు..గౌతమ బుద్ధుని గొప్ప బోధనలు శతాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేశాయన్నారు..బుద్ధుని మార్గమే భవిష్యత్తు,, స్థిరత్వానికి మార్గమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు..బుద్ధ బోధనల నుంచి ప్రేరణ పొందిన భారతదేశం, ప్రపంచ సంక్షేమం కోసం కొత్త కార్యక్రమాలను చేపట్టనున్నదన్నారు..దేశాలు తమ ప్రయోజనాలతో పాటు ప్రపంచ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మోడీ ఉద్ఘాటించారు..అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (IBC) సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 20 , 21 తేదీల్లో గ్లోబల్ బౌద్ధ సదస్సును నిర్వహిస్తోంది..ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ బౌద్ధ సన్యాసులు,,పండితులు,,ప్రతినిధులు హాజరయ్యారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.