నెల్లూరు: గత నాలుగు సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర గురించి పట్టించుకొని సీ.ఎం జగన్,,ఎన్నికల సమయంలో దగ్గర పడుతుండడంతో, అభివృద్ది అనే ఆవు కథ ప్రజలకు విన్పిస్తున్నండంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు అచ్చెనాయుడు ఎద్దేవా చేశారు.బుధవారం నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ లో బిసి ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల, బిసి సంఘాల, ఉద్యోగ సంఘాల బిసి నాయకులు హాజరయ్యారు..సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మీడియా మాట్లాడారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.