తిరుపతి: ఈ నెల ఈ నెల 27,28వ తేదిన వెండర్ డెవెలప్ మెంట్ ప్రోగ్రామ్,,పారిశ్రామిక ఎగ్జిబిషన్ రామే గెస్ట్ లైన్ డేస్ హోటల్ నందు నిర్వహిస్తున్నట్లు భారత ప్రభుత్వ ఎం.ఎస్.ఎం.ఇ. మంత్రిత్వ శాఖ, విశాఖ పట్నం సహాయ సంచాలకులు జి.వి.ఆర్.నాయుడు ఒక ప్రకటన తెలిపారు..ఆశక్తి గల యువత, ఔత్సాహికులు పాల్గొనాలని ఇందులో వివిధ సూక్ష్మ, చిన్న , మధ్య , పెద్ద పరిశ్రమల వారు పాల్గొననున్నారని,,తమ ఉత్పత్తులను ప్రదర్శనలో వుంచడం, బయ్యర్ అండ్ సెల్లర్స్ మీట్, ముఖాముఖి కార్యక్రమాలు ఇది ఒక వేదికగా ఉంటాయని పేర్కొన్నారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.