అమరావతి: అధికార,ప్రతిపక్ష పార్టీల వాదనలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న చర్చకు దారి తీసింది..చంద్రబాబు,,సజ్జల వాదనలు ఎవరికి వారిని సమర్ధించుకునే విధంగా వున్నియి..ఇద్దరు వాదనలు మీరే వినండి…..
చంద్రబాబు:- నా రాజకీయ జీవితం మీద బురద చల్లడానికి ఎన్నో కుట్రలు జరిగాయని,,ఎవరివల్లా కాలేదని చంద్రబాబు అన్నారు.. తెలుగు ప్రజల బాగు గురించి ఆలోచించడం తప్ప, నాకు మరొక ధ్యాస ఉండదు..ప్రజల గురించి పోరాడుతున్నా కాబట్టే ఈ రోజు ఈ బెదిరింపులు…అక్రమ అరెస్టులు. ఇవి ఏవీ నన్ను, నా ప్రజల నుండి వేరుచేయలేవు. ప్రభుత్వ అక్రమాలపై నా పోరాటాన్ని ఆపలేవు. అంతిమంగా గెలిచేది ప్రజాస్వామ్యమే అన్నారు..
ప్రభుత్వ సలహాదారు సజ్జల:- స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ లో A1 చంద్రబాబు అరెస్ట్..సీమన్స్ సంస్థ పేరు వాడుకుని అవినీతికి పాల్పడ్డారు.. పథకం ప్రకారం రూ.371 కోట్లు కొల్లగొట్టారు.. లేని ప్రాజెక్టును ఉన్నట్టుగా సృష్టించారు..ఈ స్కాం సృష్టికర్త చంద్రబాబే. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని,,షెల్ కంపెనీల ద్వారా స్కిల్ నిధులు తరలించారు..తేదీ కూడా లేని ఎంవోయూలను కుదుర్చుకున్నారు. ఇది 100% అప్పటి ప్రభుత్వ ఎయిడెడ్ స్కాం…ఇది రాత్రికిరాత్రి జరిగిన స్కాం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.