అమరావతి: ఎట్టేకేలకు ప్రతిపక్షఃనేత,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సిఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు..శనివారం వేకువ జామును నుంచి నంద్యాలోని ఆరె.కె ఫంక్షన్ హాలు వద్ద హైడ్రామా చోటు చేసుకుంది..సిఐడీ డీస్ఫీ ధనుంజయ్ చంద్రబాబు విడిది చేసిన శిబిరం వద్దకు చేరుకుని 50 సిఆర్ పిసి నోటీసులు అందచేశారు.టీడీపీ అధికారంలో వున్న సమయంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కేటాయించిన నిధుల నుంచి దాదాపు రూ.300 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఏ.పీ సిఐడీ పోలీసులు ఆరోపించారు.ఆ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రైమ్ నెంబరు 29-2021 క్రింద,,చంద్రబాబును 37వ ముద్దాయిగా చేరుస్తు,సిఐడి యాక్టు ప్రకారం 12,13(2)రెడ్ విత్ 13(1) (సి) (డీ),,అలాగే సి.ఆర్.పి.సి 488,471,409,201,109, 34,37 తదితర సెక్షన్లు క్రింద కేసులు నమోదు చేసిన తెలుస్తొంది.రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులను ఆర్దరాత్రి నుంచే హౌస్ అరెస్ట్ లు చేశారు.శాంతి భద్రతలకు ఎలాంటి సమస్య లేకుండా అరెస్ట్ లు చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.మరో వైపు చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్ తీసుకునేందుకు లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.