AMARAVATHI

INSAT-3DS శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశ పెట్టిన ఇస్రో

అమరావతి: ఇస్రో GSLV-F14 వాహక నౌక ద్వారా INSAT-3DS శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది..శనివారం శ్రీహరికోటలోని షార్‌ రెండో నెంబర్‌ లాంచ్‌ప్యాడ్‌ నుంచి సాయంత్రం 5.35 గంటలకు GSLV-F14 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.. శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ 27.30 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది..INSAT-3DS ఉపగ్రహం ద్వారా వాతావరణ పరిశీలన సుక్ష్మస్థాయిలో జరుగుతుంది..భూమి, సముద్ర ఉపరితల వాతావరణాల గురించి శాస్త్రవేత్తల పరిశోధనల కోసం ఇస్రోకు మెరుగైన సమాచారం అందించనున్నది.. శాటిలైట్ పదేళ్ల పాటు ఇస్రోకి సేవలు అందించనున్నది..ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ మాట్లాడుతూ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించారు..శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు..ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన ఇస్రో బృందానికి కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ అభినందనలు తెలిపారు.. అంతరిక్షరంగంలో అనేక విషయాలు సాధించాము అంటే ఇందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రోత్సాహమే అన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

5 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

22 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

1 day ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

1 day ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

1 day ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.