నెల్లూరు: జిల్లాలో మంత్రి కాకాణి గ్రానైట్ అక్రమ తవ్వకాలు ప్రొత్సహిస్తూండడంతో అయన అనుచరులు రెచ్చిపోతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు..అదివారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకాణి అక్రమాలకు అధికారులు, పోలీస్ శాఖ వంతపాడుతున్నారని ఆరోపించారు..కావలి,,కోవూరులో ఎమ్మేల్యే అగాడలకు హద్దే లేకుండా పొతుందని మండిపడ్డారు..రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని,,వీటికి చరమగీతం పాడేందుకు టీడీపీ-జనసేన పొత్తు తొలి అడుగన్నారు..రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ అధికారానికి చేరువ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు..
“నాకు పదవులపై ఆసక్తి లేదు” ఎంపీగా పోటీ చేస్తున్నా అనేది రూమర్ మాత్రమే..జనసేన, టీడీపీల మధ్య పలు అంశాల్లో విబేధాలు ఉండొచ్చు…వాటిని మేం మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం…నెల్లూరులో జనసేనపార్టీ నుంచి మా అభ్యర్థి పోటీ చేస్తారన్నారు..నిజమైన నాయకుడు ప్రతిపక్షంలో ఉండకూడదు అనే ఆలోచన చేయడం ప్రజాస్వామ్యంకు మంచిదికాదన్నారు..2024లో జరిగే ఎన్నికల్లో మేం 150 స్థానాలు గెలవబోతున్నాం…వైసీపీ 20 నుంచి 25 సీట్లతో సరిపెట్టుకుంటుందంటూ వ్యాఖ్యనించారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.