అమరావతి: నూతన సంవత్సరం పైగా లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.6 నుంచి 10 వరకు తగ్గించవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి..ఈ విషయంపై పెరిగాయని కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు..దక్షిణాసియా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 40 నుంచి 80 శాతం ఆయా దేశాలను పరిశీలిస్తే మన దగ్గర ధరలు స్థిరంగా ఉన్నట్లు చెప్పారు.. మన దేశంలో పలు కారణాల రిత్యా రెండుసార్లు నవంబర్ 2021, మే 2022లో ఇంధన ధరలు తగ్గించడం జరిగిందన్నారు.. ప్రస్తుతం ప్రపంచంలో ఇంధనం, చమురు, ఎల్ ినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉందన్నారు.. ఎల్ఎన్ జి దిగుమతిదారు, రిఫైనర్, ఆటోమొబైల్ మార్కెట్ లో భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించిందని చెప్పారు..భారతదేశంలో ఇంధన అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు.. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల్లో భారీ అస్థిరత ఉన్నందున ఇంధనంపై ధరలు తగ్గించడం కష్టమని చెప్పారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.