పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం కష్టం-కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ
అమరావతి: నూతన సంవత్సరం పైగా లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.6 నుంచి 10 వరకు తగ్గించవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి..ఈ విషయంపై పెరిగాయని కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు..దక్షిణాసియా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 40 నుంచి 80 శాతం ఆయా దేశాలను పరిశీలిస్తే మన దగ్గర ధరలు స్థిరంగా ఉన్నట్లు చెప్పారు.. మన దేశంలో పలు కారణాల రిత్యా రెండుసార్లు నవంబర్ 2021, మే 2022లో ఇంధన ధరలు తగ్గించడం జరిగిందన్నారు.. ప్రస్తుతం ప్రపంచంలో ఇంధనం, చమురు, ఎల్ ినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉందన్నారు.. ఎల్ఎన్ జి దిగుమతిదారు, రిఫైనర్, ఆటోమొబైల్ మార్కెట్ లో భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించిందని చెప్పారు..భారతదేశంలో ఇంధన అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు.. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల్లో భారీ అస్థిరత ఉన్నందున ఇంధనంపై ధరలు తగ్గించడం కష్టమని చెప్పారు.