అమరావతి: ఉత్తరాది రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తొంది..హిమపాతం కారణంగా కనుచూపు మేర శ్వేత వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి.. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి..దాదాపు అడుగుల మేర పేరుకుపోయిన మంచుతో పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ ఆనందిస్తున్నారు.. సిమ్లాలోని కుఫ్రి, ఖరపత్తర్, మనాలీ సహా పలు ప్రాంతాలు హిమపాతం రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.ఇదే సమయంలో ఈ ప్రాంతంకు వస్తున్న పర్యాటకులు,,ప్రజలు,, వాహనదారులు రహదారులు మంచుతో నిండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. అధికారులు యుద్ద ప్రతిపాదికన రోడ్లపై పేరుకుపోయిన మంచును ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు..అలాగే జమ్మూ కశ్మీర్లోని కుప్వారా, పూంచ్ లోని సావ్జియాన్ సెక్టార్ లో కూడా భారీగా హిమపాతం కురుస్తోంది.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.