అమరావతి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది..ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు..మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదిన పోలింగ్,,మే 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు..బుధవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది..కర్ణాటక శాసనసభ గడువు మే 25వ తేదీతో ముగియనున్న నేపధ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 13 ఏప్రిల్, 2023న నోటిఫికేషన్ విడుదల కానుంది..నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 20వ తేదీ వరకు గడువు ఇచ్చారు..
కర్నాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉండగా,, పురుషులు 2.62 కోట్లు,,మహిళలు 2.59 కోట్లు ఉన్నారు.. కర్నాటక రాష్ట్రంలో నిర్వహించనున్న ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా “ఓటు ఫ్రమ్ హోం” అనే ప్రత్యేక సదుపాయాన్ని ఓటర్లకు అందుబాటులోకి తెచ్చింది..80 సంవత్సరాలు దాటిన వృద్ధులు,, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు “ఓటు ఫ్రమ్ హోం” అవకాశాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEC) రాజీవ్ కుమార్ వెల్లడించారు..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.