హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలబడే అభ్యర్దుల జాబితను BRS (భారతీయ రాష్ట్ర సమితి) అధ్యక్షడు,,ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు సోమవారం..119 మంది సభ్యులు వున్న తెలంగాణ అసెంబ్లీకి తొలి జాబితాలో భాగంగా ఏకంగా 115 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.. మెజారిటీ సిట్టింగ్ అభ్యర్థులను కొనసాగిస్తు,,కొన్ని స్థానాల్లో మాత్రం మార్పులు చేశారు.. కొన్ని స్థానాల్లో పార్టీకి ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని అయన తెలిపారు..నర్సాపూర్, జనగాం, గోషామహల్, నాంపల్లి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను పెండింగ్ లో పెట్టారు..కేసీఆర్ ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనుండడం విశేషం.. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ ఈసారి పోటీలో నిలబడనున్నారు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో BRS తరపున పోటీచేయబోయే అభ్యర్థుల జాబితా:-
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.