అమరావతి: జాబిల్లిపై చంద్రయాన్-3 అడుగిడేందుకు ఈ నెల 23వ తేదిన సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ సిద్దమౌతొంది..ఈ నేపథ్యంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్ ల్యాండర్ అన్వేషన కొనసాగిస్తొంది..భూమి నుంచి ఎప్పుడూ కనిపించని చంద్రుడి దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ల్యాండర్ తన కెమెరాలో క్లిక్ మన్పించింది..ఈ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం సోషల్ మీడియాతో పంచుకుంది..విక్రమ్ ల్యాండర్ కు అమర్చిన ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా చంద్రుడి అవతలివైపు ఫొటోలను తీసినట్లు వెల్లడించింది..చంద్రునిపై విక్రమ్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు ఈ కెమెరా సాయపడుతుందని పేర్కొంది..బండరాళ్లు, లోతైన కందకాలు లేని సురక్షితమైన ప్రాంతాన్ని గుర్తించేందుకు విక్రమ్ ల్యాండర్ అన్వేషిస్తున్నట్లు వెల్లడించింది..చారిత్రక ఘట్టం కోసం భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
This website uses cookies.