AMARAVATHI

అనంత్ నాగ్ జాయింట్ టెర్రర్ ఆపరేషన్లో లష్కరే తోయిబా కమాండర్ హతం

అమరావతి: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం అనంత్ నాగ్ జిల్లాలోని గారోల్ అడవుల్లో గతవారం రోజుల నుంచి జరుగుతున్న జాయింట్ యాంటీ టెర్రర్ ఆపరేషన్ పూర్తి అయిందని,,మరి కొందరు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అదనపు డీజీపీ విజయ్ కుమార్ మంగళవారం మీడియాకు తెలిపారు..సోమవారం జరిగిన కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని “లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్”గా గుర్తించామని డీజీపీ వెల్లడించారు..మరో ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నమని తెలిపారు..హతం అయిన వీరే కాకుండా మరో ముగ్గురు ఉగ్రవాదుల గురించి తమకు సమాచారం ఉందని,,అటవీ ప్రాంతంలో వారు చిక్కుకున్నట్లు తెలుస్తోందని,,వారి కదలికలపై నిఘా పెంచుతామన్నారు..ఉగ్రవాదులు లైవ్ గ్రెనేడ్లు వాడే అవకాశం ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లకూడదని సూచించారు.. గత వారం కల్నల్ మన్ ప్రీత్ సింగ్,,19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ ఆశిష్ ధోంచక్,, జమ్మూ కశ్మీర్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయున్ భట్ లను ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఉగ్రవాదుల కోసం సర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది..

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

14 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

16 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

16 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

21 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

2 days ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

2 days ago

This website uses cookies.