అమరావతి: ఈ నెల 6వ తేది నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని,,దీని ప్రభావంతో తదుపరి 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది..దిని ప్రభావం వలన ఉరుములతో కూడిన వర్షం/మెరుపు/ఈదురు గాలులతో విస్తారమైన వర్షపాతం కురుస్తుందని పేర్కొన్నారు..రాబోయే 2 రోజుల్లో వాయువ్య భారతదేశం మీదుగా (గాలి వేగం గంటకు 30-40 కి.మీ) వీచే అవకాశం ఉందన్నారు.అలాగే కోస్తా ఆంధ్ర ప్రదేశ్లోని కొన్నిప్రదేశాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.