హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోట్ల రూపాయలను వివిధ మార్గల్లో తరలించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తునే వున్నాయి..నల్లధనం తరలింపులను అడ్డుకునేందుకు ఎన్నికల అధికారులు,, పోలీసులు ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు..ఈ క్రమంలో శనివారం ఉదయం బంజారాహిల్స్ లో తనిఖీలు చేస్తున్న పోలీసు అధికారులకు AMR గ్రూప్ సంస్థల చైర్మన్ మహేశ్ రెడ్డి కారులో రూ.3.50 కోట్లు పట్టుబడ్డాయి..ఈ డబ్బుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో పోలీసులు,ఎన్నికల రిటర్నింగ్ అధికారికి స్వాధీనం చేశారు.. మహేశ్ రెడ్డి,, పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు అందజేస్తున్నట్లు తేలింది..దింతో ఆయనకు సంబంధించిన AMR గ్రూప్ సంస్థల్లో కూడా తనిఖీలు చేపట్టారు.. మహేష్ రెడ్డి ఏ పార్టీ కోసం డబ్బులు తెస్తున్నారనే దానిపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దర్యప్తు ప్రారంభించారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.