అమరావతి: ఇస్రో నింగిలోకి మనుషులను పంపే ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది..గగన్ యాన్ మిషన్ లో భాగంగా శనివారం జరిగిన TV D1 ఫ్లయిట్ టెస్ట్ విజయవంతమైంది..ఉదయం 10 గంటలకు శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు.. TV D1 క్రూ మాడ్యూల్ నిర్దేశించిన విధంగా నింగిలోకి దూసుకెళ్లి,, ఆటు తరువాత మూడు పారాచూట్ల ఆధారంతో మాడ్యూల్ బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది.. సముద్రంలో దిగిన మాడ్యుల్స్ ను ఇండియన్ నేవీ సేకరించింది..ఉదయం 8 గంటలకు వాతావరణం సరిగా లేని కారణంగా ప్రయోగాన్ని 8.45 నిమిషాలకు వాయిదా వేశారు.. 8.45 నిమిషాలకు చేపట్టిన ప్రయోగ సమయంలో రాకెట్ ఇంజిన్ లో ఇగ్నిష న్ లోపం వచ్చినట్లు ఇస్రో వెల్లడించింది.. ఇంజిన్ మండకపోవడం వల్ల అనుకున్న సమయానికి గగన్యాన్ మాడ్యూల్ పరీక్షను కొంత సమయం వాయిదా వేశారు.. అనంతరం పరీక్షను దిగ్విజయంగా నిర్వహించారు.. TV D1 ఫ్లయిట్ సక్సెస్ వల్ల గగన్యాన్ మిషన్కు మరింత ఉత్తేజం ఇచ్చిందంటూ ఇస్రో చైర్మెన్ సోమనాథ్ సంతోషం వ్యక్తం చేశారు.. సాంకేతిక లోపాన్ని అత్యంత వేగంగా కనుగొనడం ద్వారా చాలా తక్కువ సమయంలోనే పరీక్షను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.