నెల్లూరు: జనసేనపార్టీలో తను ఇమడలేక పోతున్నాను అని,అందువల్ల జనసేనపార్టీకి రాజీనామ చేస్తున్నట్లు మనుక్రాంత్ రెడ్డి ప్రకటించారు.బుధవారం అయన స్వగృహాంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్బంలో అయన మాట్లాడుతూ వైసీపీలోకి ఆహ్వానించి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల, జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి, సిటీ అభ్యర్థి ఖలీల్ తదితరులకు ధన్యవాదల తెలిపారు.రెండు మూడు రోజుల్లో వైసీపీలో చేరుతాను అని చెప్పారు.తనకు గుర్తింపు నిచ్చి, అవకాశం కల్పించిన సీయం జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.