అమరావతి: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొవడంతో లక్షల విలువ చేసే మత్స్య సంపద, బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి..ఆదివారం రాత్రి సమయంలో కొంత మంది వ్యక్తులు,ఒక బోటులో పార్టీ చేసుకొవడం,,ఈ ప్రమాదంకు దారి తీసిందని స్థానికలు ఆరోపిస్తున్నారు..ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు కాలి బూడిద కాగా,, మరో 40 బోట్లు తీవ్ర దెబ్బతిన్నాయి.. రూ.30 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక ఆంచనాలు వున్నాయి.. రాత్రి 10:30 గంటలకు మంటలు చెలరేగాయని,, గాలుల తీవ్రతతో పక్క బోట్లకు వ్యాపించాయని డీసీపీ ఆనందరెడ్డి తెలిపారు. బోట్లలో సిలిండర్లు, డీజిల్ ఉండడంతో మంటల తీవ్రత పెరిగిందని,, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డీసీపీ తెలిపారు..ఈ ప్రమాదానికి గురైన ఒక్కో బోటులో 5 నుంచి 6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..బోట్లు అగ్నికి అహుతి కావడంతో దాదాపు 3 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. భారీగా ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.. ప్రమాదం జరిగేందుకు బోట్లల్లో పార్టీ చేసుకున్న యువకులు పరారయ్యారని,,వారికోసం గాలిస్తున్నామని విశాఖ సీపీ రవిశంకర్ తెలిపారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.