పబ్లిక్ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చు..
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో సోమవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత చంద్రబాబుకు న్యాయస్థానం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.. గతంలో ఇచ్చిన బెయిల్ ఈ నెల 28 వరకు ఉంది.. ఈ కేసు విషయమై సోమవారం హైకోర్టులో ఇరు వర్గాల వాడీవేడీ వాదనలు వినిపించాయి.. చంద్రబాబుకు బెయిల్ లభించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.. ముందుగా ఊహిచంనట్లుగానే మధ్యామ్నం 2:15 గంటలకు జస్టీస్ మల్లికార్జున్ రావు ధర్మాసనం ఆర్డర్స్ ఇచ్చింది.. చంద్రబాబు తరపు అడ్వకేట్స్,, కోర్టు ముందు చంద్రబాబుకు గుండె సమస్యలపై వైద్యులు ఇచ్చిన మెడికల్ రిపోట్స్ ను సబ్మిట్ చేశారు..ప్రస్తుతం హెల్త్ గ్రౌండ్స్ పై మధ్యంతర బెయిల్ తో చంద్రబాబు బయట ఉన్నారు..ఈ నెల 29 నుంచి ఆయన పబ్లిక్ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది..
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.