AMARAVATHI

కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కూతురు వీణ‌ విజ‌య‌న్ పై మ‌నీల్యాండ‌రింగ్ కేసు నమోదు

అమరావతి: కేర‌ళ (కమ్యూనిస్టుపార్టీ) ముఖ్యమంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ కూతురు వీణ‌ విజ‌య‌న్ పై ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ మ‌నీల్యాండ‌రింగ్ కేసును బుధవారం న‌మోదు చేసింది.. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్  ( SFIO) ప్రారంభించిన విచారణకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు గత నెలలో కొట్టివేసింది.. వీణాకు చెందిన ఐటీ కంపెనీ మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.. అక్ర‌మంగా చెల్లింపులు చేసిన‌ట్లు వీణాపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే..కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమంత్రి పినరై విజ‌య‌న్ కూతురు వీణా విజయన్ కు ఎక్సాలాజిక్ అనే కంపెనీ ఉన్న‌ది..

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఈడీ కేసు నమోదు చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి..

కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీ 2018 నుండి 2019 వరకు వీణా కంపెనీ, Exalogic సొల్యూషన్స్ కి 1.72 కోట్ల రూపాయల అక్రమ చెల్లింపు చేసిందని ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తులో తేలింది..వీణాకు చెందిన ఐటీ సంస్థ,, కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ కంపెనీకి ఎలాంటి సేవలు అందించక పోయిన ఆక్రమ మాగ్గంలో డబ్బులు వసూలు చేసిందని ఆరోపణలు వున్నాయి..ప్రాథమిక దర్యాప్తులో ఈ మొత్తం బయట పడింది,,లోతుగా దర్యప్తు ప్రారంభం అయింతే ఇంకా ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి ?.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

9 mins ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 hour ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

2 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

4 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

22 hours ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

23 hours ago

This website uses cookies.