అమరావతి: పాకిస్థాన్, చైనా నుంచి వస్తున్న సరిహద్దు సమస్యలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీనగర్ బేస్ను మరింత పటిష్టంగా చేశారు..ప్రస్తుతం ఈ బేస్ వద్ద మిగ్-29 యుద్ధ విమానాల(Mikoyan MiG-29)కు చెందిన స్క్వాడ్రన్ లను మోహరించారు..ఇప్పటి వరకు వున్న మిగ్-21 స్క్వాడ్రన్ ల స్థానంలో మిగ్-29 స్క్వాడ్రన్ లు పనిచేయానున్నాయి..ఈ స్క్వాడ్రన్ లను డిఫెండర్ ఆఫ్ నార్త్ గా పిలుస్తున్నారు..“శ్రీనగర్” కశ్మీర్ లోయ మధ్యలో ఉంటుంది..సరిహద్దుకు సమీపంలో మైదాన ప్రాంతల కంటే ఎత్తులో ఉన్న కశ్మీర్ లోయలోని వైమానిక స్థావరంలో దీర్ఘశ్రేణి క్షిపణులు,,మిగ్-29 స్క్వాడ్రన్ లను ఉంచడం మిలటరీ పరంగా వ్యూహాత్మకం..ఈ క్షిపణులతో శత్రువులను ఎదుర్కోగలమని భారత వైమానిక దళ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ విపుల్ శర్మ వెల్లడించారు.. MiG-29లు MiG-21ల కంటే బహుళ ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ మిగ్ లు కాశ్మీర్ లోయలో తమ సేవాలను చాలా సంవత్సరాలు అందిస్తున్నాయి..2019వ సంవత్సరంలో బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై General Dynamics F-16 Fighting Falconను త్రిప్పికొట్టగల్గిగాయి..వివాద సమయాల్లో శత్రు విమానాల సామర్థ్యాలను ఛేదించగల సామర్థ్యం కూడా ఈ యుద్ధ విమానాలకు ఉంది..అప్ గ్రేడ్ చేసిన MiG-29 విమానం నైట్ విజన్ గాగుల్స్ తో రాత్రిపూట పనిచేస్తుందని స్క్వాడ్రన్ లీడర్ పేర్కొన్నారు..2020 నాటి గాల్వాన్ ఘర్షణ తర్వాత చైనా వైపు నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి లడఖ్ సెక్టార్ లో MiG-29ను మోహరించారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.